Politics

కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం

కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం

బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ...
International  Telangana  Andhra Pradesh  Politics  Politics 
Read More...

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన    11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Crime  Viral 
Read More...

కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి ఎన్ఎస్ యుఐ స్కెచ్?!... భారీగా మోహరించిన పోలీసులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎన్ ఎస్ యు ఐ విభాగానికి చెందిన కార్యకర్తలు దాడి చేస్తారేమోనన్న అనుమానంతో పోలీసులు కొండాపూర్ లోని అతడు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లు...
National  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

ఇబ్రహీంపట్నం సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా కావలి సురేష్.

      సహాయ కార్యదర్శులుగా జంగిలి ప్రవీణ్, శివరాల సూర్యం     సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సిపిఐ మండల కమిటీ    భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆప్ ఇండియా(సిపిఐ)మండల నూతన కార్యదర్శిగా కావలి సురేష్ ని శుక్రవారం ఆ పార్టీ మండల మహా సభలో ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ఎన్ఆర్ గార్డెన్ లో, సిపిఐ పార్టీ 11వ మండల మహాసభలు...
Telangana  Andhra Pradesh  Politics  Politics 
Read More...

ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు

ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనని నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి, తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో శ్రీలక్ష్మిని ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Viral 
Read More...

అందుబాటులో లేని సీఎం, మంత్రులు... వాయిదా పడిన కేబినెట్ మీటింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీ కుల గణన నివేదికపై విస్తృతంగా చర్చించాలని , గోశాల నిర్వహణకు నూతన విధానాన్ని రూ,పొందించాలని, ఖాళీగా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించినప్పటికీ, ఐదుగురు మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం

గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటి అధికారుల దాడులు... కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కి చెందిన విద్యాసంస్థలలో పెద్ద ఎత్తున అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్ల కేటాయింపులలో మల్లారెడ్డి విద్యాసంస్థలలో అధిక...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

సొంత గూటికి చేరిన మర్రిగూడ ఎంపీపీ గండికోట రాజమణిహరికృష్ణ.

      మర్రిగూడ మండలం తాజా మాజీ ఎంపీపీ గండికోట రాజమణి హరికృష్ణ, బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి గండికోటను ఆహ్వానించారు....
Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్... అతడి కుటుంబానికి అండగా ఉంటామన్న బ్యాచ్ మేట్స్

భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో మృతి చెందాడు. మంచాల గ్రామానికి చెందిన పసుల వెంకటేష్ ముదిరాజ్ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులను నిర్వహి స్తున్నారు. గత పది రోజుల క్రితం ఆయన విధుల్లో ఉండగా గుండెపోటుకు...
Telangana  Andhra Pradesh  Politics  Sports  Politics  Viral 
Read More...

వివాహేతర సంబంధం వద్దన్నా వినని భార్యను హత్య చేసిన భర్త

భార్య ఎంతో చెప్పినా వివాహేతర సంబంధాన్ని మానుకోకపోవడంతో ఆగ్రహించిన భర్త ఆమెను గొంతు నలిపి హత్య చేసిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కడప జిల్లాలోని చాపాడు మండలం చిన్నయ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత (40) ను ఆమె భర్త ప్రైవేటు బస్సు డ్రైవర్ అయిన గోపాల్ హత్య చేసి శవం...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Crime  Viral 
Read More...