Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
Published On
By Anand kumar
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల
నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు
పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా...
Read More...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
Published On
By Anand kumar
గణేష్ నిమజ్జోత్సవాలలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో రూపొందించిన పర్యావరణహితమైన బోటు ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఈ బోటును ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించారు. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ను ఎలా సద్వినియోగం...
Read More...
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
Published On
By Anand kumar
భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ )నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లుగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీసీ ఎజెండాతో పార్టీ పేరును కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లోకి వెళ్తున్న కవిత, త్వరలోనే కొత్త...
Read More...
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
Published On
By Anand kumar
కట్టుకున్న భార్యను ఓ ప్రబుద్ధుడు రెండేళ్లుగా తిండి పెట్టకుండా హింసించిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో చోటుచేసుకుంది. చివరకు ఆ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా విశ్వనాధ పురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (33) ను పూల నరేష్ కు ఇచ్చి 2015లో వివాహం...
Read More...
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
Published On
By Anand kumar
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ...
Read More...
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
Published On
By Anand kumar
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, మహబూబ్...
Read More...
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
Published On
By Anand kumar
కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు...
Read More...
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
Published On
By Anand kumar
బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ...
Read More...
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
Published On
By Anand kumar
స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Read More...
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
Published On
By Anand kumar
నల్లగొండ(పెన్ కౌంటర్):-
పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు....
Read More...
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు
Published On
By Anand kumar
మహాదేవపూర్ పెన్ కౌంటర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు . పశువుల యజమానులు తమ పశువులను వదలడంతో రాత్రి వేళలో రోడ్లపై పడుకోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, భారీ వాహనాల...
Read More...
మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర
Published On
By Anand kumar
సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు
Read More...