అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం... ఇద్దరు కూలీల పరిస్థితి విషమం

అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం... ఇద్దరు కూలీల పరిస్థితి విషమం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చెందిన అనురాగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలి నలుగురు కూలీలు గాయపడడ్డారు. ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కూలీలు మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే కూలీలను ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యం అందిస్తున్నప్పటికీ, ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు