అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం... ఇద్దరు కూలీల పరిస్థితి విషమం
By Anand kumar
On
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చెందిన అనురాగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలి నలుగురు కూలీలు గాయపడడ్డారు. ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కూలీలు మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే కూలీలను ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యం అందిస్తున్నప్పటికీ, ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Tags:
About The Author
Related Posts
Latest News
29 Mar 2026 12:33:01
మర్రిగూడ (పెన్ కౌంటర్):-
మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మర్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
