కల్తీ కల్లు సేవించిన వారు అందుకే చనిపోయారా?!

కల్తీ కల్లు సేవించిన వారు అందుకే చనిపోయారా?!

కూకట్పల్లి కల్తీ కల్లు కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని భాజాపా ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కల్తీ కల్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిజాలను దాస్తుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల మాటల దాడితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ కేసులో నిజ నిజాలను తేల్చేందుకు

ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ కల్లు సేవించి ఐదు మంది మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రెండు రోజుల క్రితమే

కల్లు కాంపౌండ్ నుంచి కల్లు నమూనాలను సేకరించిన ఎక్సైజ్ అధికారులు, ఆ శాంపిళ్లను ల్యాబ్ పంపించి పరీక్షలను చేయించారు. కల్లులో కెమికల్ కలపడం వల్లే , ఆ కల్లు ను సేవించిన ఐదు మంది వ్యక్తులు మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనలో ఇప్పటికే 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు