గాంధీ భవన్ కు చేరిన వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ

గాంధీ భవన్ కు చేరిన వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ

వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయితీ మరోసారి గాంధీభవన్ కు చేరింది. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులను జారీ చేసింది. పార్టీ జారీ చేసిన నోటీసులకు క్రమశిక్షణ సంఘం ముందు హాజరై కొండా మురళి వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన వ్యతిరేక వర్గీయులైన జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి గాంధీ భవన్ కు చేరుకొని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా