విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రాణాలపై ఈడీ కేసులు.
By Anand kumar
On
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా అక్రమార్జనకు పాల్పడిన సినీ నటులు, సెలబ్రిటీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈడి ) కేసులు నమోదు చేసింది. వివిధ బెట్టింగ్ యాప్స్ కు 29 మంది ప్రమోషన్ చేసినట్లు గుర్తించిన ఈ డి వారిపై కేసులు నమోదు చేసి, విచారణ జరుపనుంది. ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసి త్వరలోనే వారిని విచారణకు పిలవనుంది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పై కూడా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని కూడా ఈడి , పి ఎం ఎల్ ఏ కింద విచారించనుంది.
Tags:
About The Author
Related Posts
Latest News
29 Mar 2026 12:33:01
మర్రిగూడ (పెన్ కౌంటర్):-
మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మర్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
