విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రాణాలపై ఈడీ కేసులు.

విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రాణాలపై ఈడీ కేసులు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా అక్రమార్జనకు పాల్పడిన సినీ నటులు, సెలబ్రిటీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈడి ) కేసులు నమోదు చేసింది. వివిధ బెట్టింగ్ యాప్స్ కు 29 మంది ప్రమోషన్ చేసినట్లు గుర్తించిన ఈ డి వారిపై కేసులు నమోదు చేసి, విచారణ జరుపనుంది. ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసి త్వరలోనే వారిని విచారణకు పిలవనుంది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పై కూడా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని కూడా ఈడి , పి ఎం ఎల్ ఏ కింద విచారించనుంది.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు