ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా

ఈడీ విచారణకు హాజరైన  సినీ నటుడు దగ్గుపాటి రానా

నిషేధిత బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన కేసులో సినీ నటుడు దగ్గుపాటి రానా ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి) నాలుగు గంటల పాటు విచారించింది. బెట్టింగ్ యాప్ ల ప్రచారానికి తీసుకున్న రెమ్యూనరేషన్, కమిషన్ల గురించి ఈడి అధికారులు రానా ను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను 6 గంటల పాటు, హీరో విజయ్ దేవరకొండ ను నాలుగు గంటల పాటు ఈడి ప్రశ్నించి తమకు కావలసిన సమాధానాలను రాబట్టింది. ఇక ఈనెల 13వ తేదీన సినీనటి మంచు లక్ష్మి హాజరుకావాలని ఈడి ఆదేశించింది. నిషేధిత బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో సినీ నటులు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు కూడా ఈడి వ చారణను ఎదుర్కొంటున్నారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు