Crime

ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

   నల్లగొండ(పెన్ కౌంటర్):- పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు....
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు

     మహాదేవపూర్ పెన్ కౌంటర్    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు . పశువుల యజమానులు తమ పశువులను వదలడంతో రాత్రి వేళలో రోడ్లపై పడుకోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, భారీ వాహనాల...
Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర

సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు
National  International  Telangana  Andhra Pradesh  Politics  Crime  Viral 
Read More...

ట్రాన్స్ జెండర్ తో సహజీవనం... భార్య పిల్లలను గాలికి వదిలేసిన భర్త

     ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తూ, భార్య పిల్లలను ఓ భర్త గాలికి వదిలేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇది తట్టుకోలేని అతడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, రాజశేఖర్ ఆసుపత్రిలో
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

భర్త లైంగిక సుఖాన్ని ఇవ్వడం లేదని హత్య చేసిన భార్య

తనని లైంగికంగా తృప్తి పరచడం లేదన్న కోపంతో ఓ భార్య, భర్తను హత్య చేసి, కట్టు కథలను వినిపించింది. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) లు...
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన    11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Crime  Viral 
Read More...

బైక్ ను డీకొన్న ట్యాంకర్ - తండ్రి, కూతురు మృతి

 మచ్చేందర్ కు ఒకటే కూతురు మైత్రి
Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు డిఎస్పీలు స్పాట్ డెడ్

విజయవాడ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు, కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు దుర్ఘటనలో పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి, లారీని ఢీ కొట్టినట్లు...
National  International  Telangana  Andhra Pradesh  Crime  Travel 
Read More...

నలుగురు పిల్లల తల్లి... ప్రియుడే కావాలని వెళ్ళిపోయింది

నలుగురు పిల్లల తల్లి భర్తను కాదనుకొని ప్రియుడే కావాలని పంచాయతీ పెట్టిన సంఘటన వరంగల్ జిల్లాలోని షోడా షా పల్లి పిట్టలగూడెంలో చోటుచేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడే కావాలన్నా పిల్లల తల్లిని ఆమె ప్రియుడుతోనే పంచాయతీ పెద్దలు పంపించి వేశారు. కాలియా శంకర్ కు చంద్రమ్మ కు...
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

చికెన్, బోటి వికటించి... ఆర్టీసీ కండక్టర్ మృతి

   బోనాల పండుగ ఓ కుటుంబంలో విషాదంతాన్ని మిగిలింది. బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్, బోటి తెల్లవారి తిని ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నగర శివారు ఎల్బీనగర్ పరిధిలోని చింతలకుంట లో చోటు చేసుకుంది. ఆదివారం నాడు నగర శివారు ప్రాంతాలలో...
National  Telangana  Andhra Pradesh  Politics  Crime  Viral  Life Style 
Read More...

వివాహేతర సంబంధం వద్దన్నా వినని భార్యను హత్య చేసిన భర్త

భార్య ఎంతో చెప్పినా వివాహేతర సంబంధాన్ని మానుకోకపోవడంతో ఆగ్రహించిన భర్త ఆమెను గొంతు నలిపి హత్య చేసిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కడప జిల్లాలోని చాపాడు మండలం చిన్నయ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత (40) ను ఆమె భర్త ప్రైవేటు బస్సు డ్రైవర్ అయిన గోపాల్ హత్య చేసి శవం...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Crime  Viral 
Read More...