టీమిండియా ఆటగాళ్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 ఏమి చెప్పాడంటే?!

టీమిండియా ఆటగాళ్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ 3  ఏమి చెప్పాడంటే?!

ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న టీమిండియా పురుష, మహిళా జట్ల క్రికెటర్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 ను కలుసుకున్నారు. లండన్ లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో చార్లెస్ 3 ను టీమ్ ఇండియా కెప్టెన్ శుభమన్ గిల్, విమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో పూర్తి జట్టు సభ్యులతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మహిళా జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ లు కలిశారు. ఈ సందర్భంగా చార్లెస్ 3 భారత క్రీడాకారులకు సాదరంగా స్వాగతం పలికి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభమన్ మాట్లాడుతూ బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమతో ఎన్నో విషయాలను చర్చించారని తెలిపాడు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు