తెలుగు రాష్ట్రాల జల జగడాల పరిష్కారానికి మరో ముందడుగు.
By Anand kumar
On
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించుకునేందుకు మరో అడుగు ముందుకు పడింది. జల శక్తి మంత్రి సమక్షంలో మరోసారి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వేదికగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గోదావరి మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి కేటాయింపుల గురించి
ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Sep 2025 22:55:39
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల
నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
