తెలుగు రాష్ట్రాల జల జగడాల పరిష్కారానికి మరో ముందడుగు.

తెలుగు రాష్ట్రాల  జల జగడాల పరిష్కారానికి మరో ముందడుగు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించుకునేందుకు మరో అడుగు ముందుకు పడింది. జల శక్తి మంత్రి సమక్షంలో మరోసారి

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వేదికగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గోదావరి మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి కేటాయింపుల గురించి

  ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా