National

వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత

తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల    నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు  పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా...
National  Telangana  Andhra Pradesh  Politics  Politics  Crime  Viral  Life Style 
Read More...

ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు

గణేష్ నిమజ్జోత్సవాలలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో రూపొందించిన పర్యావరణహితమైన బోటు ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఈ బోటును ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించారు. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ను ఎలా సద్వినియోగం...
National  Telangana  Andhra Pradesh  Viral  Life Style 
Read More...

కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!

భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ )నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లుగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీసీ ఎజెండాతో పార్టీ పేరును కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లోకి వెళ్తున్న కవిత, త్వరలోనే కొత్త...
National  Telangana  Andhra Pradesh  Politics  Viral 
Read More...

రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..

కట్టుకున్న భార్యను ఓ ప్రబుద్ధుడు రెండేళ్లుగా తిండి పెట్టకుండా హింసించిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో చోటుచేసుకుంది. చివరకు ఆ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా విశ్వనాధ పురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (33) ను పూల నరేష్ కు ఇచ్చి 2015లో వివాహం...
National  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ...
National  Telangana  Andhra Pradesh  Sports  Life Style 
Read More...

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, మహబూబ్...
National  Telangana  Andhra Pradesh  Politics 
Read More...

కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం

కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు...
National  International  Telangana  Andhra Pradesh  Politics  Politics  Viral 
Read More...

మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్

స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
National  Telangana  Andhra Pradesh  Politics  Viral  Life Style 
Read More...

ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

   నల్లగొండ(పెన్ కౌంటర్):- పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు....
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర

సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు
National  International  Telangana  Andhra Pradesh  Politics  Crime  Viral 
Read More...

ట్రాన్స్ జెండర్ తో సహజీవనం... భార్య పిల్లలను గాలికి వదిలేసిన భర్త

     ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తూ, భార్య పిల్లలను ఓ భర్త గాలికి వదిలేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇది తట్టుకోలేని అతడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, రాజశేఖర్ ఆసుపత్రిలో
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...

భర్త లైంగిక సుఖాన్ని ఇవ్వడం లేదని హత్య చేసిన భార్య

తనని లైంగికంగా తృప్తి పరచడం లేదన్న కోపంతో ఓ భార్య, భర్తను హత్య చేసి, కట్టు కథలను వినిపించింది. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) లు...
National  International  Telangana  Andhra Pradesh  Crime  Viral 
Read More...