ఏసీబీ చేతికి చిక్కిన సివిల్ సప్లై అధికారి
By Anand kumar
On
ఏసీబీ చేతికి చిక్కిన సివిల్ సప్లై అధికారిని మిర్యాలగూడ సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్ ఎస్కే జావేద్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. సివిల్ సప్లైస్ శాఖ అక్రమ పిడిఎస్ బియ్యం రవాణా వాహనాలు సీజ్ చేయగా, . వాటిని విడుదల చేసేందుకు లక్ష రూపాయలు వాహనదారుడిని డిమాండ్ చేశాడు . దీంతో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అతన్ని సస్పెండ్ చేశారు. అప్పటినుండి పరారీలో ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గాలించి పట్టుకున్నారు. నిందితుడిని ఎసిబి కోర్టులో హాజరు పరచినట్లు తెలిసింది.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 17:03:40
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...