<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.pencounter.net/sports/category-9" rel="self" type="application/rss+xml" />
                <generator>Pen Counter RSS Feed Generator</generator>
                <title>Sports - Pen Counter</title>
                <link>https://www.pencounter.net/category/9/rss</link>
                <description>Sports RSS Feed</description>
                
                            <item>
                <title>సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ</title>
                                    <description><![CDATA[<p>స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 79 రూపాయలను మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. 2025వ సంవత్సరానికి గుర్తుగా వివిధ పరీక్షలను 2025 రూపాయలకే చేస్తున్నట్లుగా వివరించారు. కిడ్నీల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్ బి సంతోష్ సూచించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని సేవించడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/the-goal-of-the-community-is-the-medical-service-at/article-144"><img src="https://www.pencounter.net/media/400/2025-08/img-20250815-wa0035.jpg" alt=""></a><br /><p>స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 79 రూపాయలను మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. 2025వ సంవత్సరానికి గుర్తుగా వివిధ పరీక్షలను 2025 రూపాయలకే చేస్తున్నట్లుగా వివరించారు. కిడ్నీల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్ బి సంతోష్ సూచించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని సేవించడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చునని ఆయన తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Sports</category>
                                            <category>Life Style</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/the-goal-of-the-community-is-the-medical-service-at/article-144</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/the-goal-of-the-community-is-the-medical-service-at/article-144</guid>
                <pubDate>Wed, 20 Aug 2025 11:57:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/img-20250815-wa0035.jpg"                         length="766000"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్... అతడి కుటుంబానికి అండగా ఉంటామన్న బ్యాచ్ మేట్స్</title>
                                    <description><![CDATA[<p>భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో మృతి చెందాడు. మంచాల గ్రామానికి చెందిన పసుల వెంకటేష్ ముదిరాజ్ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో  హెడ్ కానిస్టేబుల్ గా విధులను నిర్వహి స్తున్నారు. గత పది రోజుల క్రితం ఆయన విధుల్లో ఉండగా గుండెపోటుకు రావడంతో, తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ తుది శ్వాస విడిచారు. అతడి దశదినకర్మను నేడు స్వగ్రామమైన మంచాల మండల కేంద్రంలో నిర్వహించగా, 2007 కు చెందిన వెంకటేష్ ముదిరాజ్ బ్యాచ్ మేట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వెంకటేష్ కుటుంబానికి 2, 13,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపం లో అందజేసి, భవిష్యత్తులో తమ మిత్రుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/head-constable-who-died-on-duty-will-support-his-family/article-122"><img src="https://www.pencounter.net/media/400/2025-07/img-20250723-wa0037.jpg" alt=""></a><br /><p>భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో మృతి చెందాడు. మంచాల గ్రామానికి చెందిన పసుల వెంకటేష్ ముదిరాజ్ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో  హెడ్ కానిస్టేబుల్ గా విధులను నిర్వహి స్తున్నారు. గత పది రోజుల క్రితం ఆయన విధుల్లో ఉండగా గుండెపోటుకు రావడంతో, తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ తుది శ్వాస విడిచారు. అతడి దశదినకర్మను నేడు స్వగ్రామమైన మంచాల మండల కేంద్రంలో నిర్వహించగా, 2007 కు చెందిన వెంకటేష్ ముదిరాజ్ బ్యాచ్ మేట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వెంకటేష్ కుటుంబానికి 2, 13,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపం లో అందజేసి, భవిష్యత్తులో తమ మిత్రుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Sports</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/head-constable-who-died-on-duty-will-support-his-family/article-122</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/head-constable-who-died-on-duty-will-support-his-family/article-122</guid>
                <pubDate>Wed, 23 Jul 2025 18:57:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/img-20250723-wa0037.jpg"                         length="921979"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు... గూగుల్, మోటా కు ఈడి నోటీసులు</title>
                                    <description><![CDATA[<p>ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో ప్రోత్సహిస్తున్న గూగుల్, మోటా లకు ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈ డి) నోటీసులను జారీ చేసింది. జులై 21వ తేదీన విచారణకు హాజరుకావాలని గూగుల్, మోటా ప్రతినిధులను ఈడి ఆదేశించింది. ఈ రెండు కంపెనీలు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్మెంట్లను ప్రదర్శిస్తున్నాయని, ఇది చట్ట విరుద్ధమని ఈడి తాను జారీ చేసిన నోటీసులలో పేర్కొంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సినీ నటులను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇప్పటికే ఈడి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచిన విషయం తెలిసింది. ఇప్పుడు తాజాగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మోటా వంటి కంపెనీలకు నోటీసులు జారీ చేయడం ద్వారా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై ఉక్కు పాదం మోపాలని వీడి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/betting-app-promotions-to-google-mota-notices/article-116"><img src="https://www.pencounter.net/media/400/2025-07/145531-googlemeta.jpg" alt=""></a><br /><p>ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో ప్రోత్సహిస్తున్న గూగుల్, మోటా లకు ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈ డి) నోటీసులను జారీ చేసింది. జులై 21వ తేదీన విచారణకు హాజరుకావాలని గూగుల్, మోటా ప్రతినిధులను ఈడి ఆదేశించింది. ఈ రెండు కంపెనీలు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్మెంట్లను ప్రదర్శిస్తున్నాయని, ఇది చట్ట విరుద్ధమని ఈడి తాను జారీ చేసిన నోటీసులలో పేర్కొంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సినీ నటులను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇప్పటికే ఈడి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచిన విషయం తెలిసింది. ఇప్పుడు తాజాగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మోటా వంటి కంపెనీలకు నోటీసులు జారీ చేయడం ద్వారా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై ఉక్కు పాదం మోపాలని వీడి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Sports</category>
                                            <category>Viral</category>
                                            <category>Travel</category>
                                            <category>Life Style</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/betting-app-promotions-to-google-mota-notices/article-116</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/betting-app-promotions-to-google-mota-notices/article-116</guid>
                <pubDate>Sat, 19 Jul 2025 13:44:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/145531-googlemeta.jpg"                         length="25330"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీమిండియా అత్యంత చెత్త రికార్డు</title>
                                    <description><![CDATA[<p>టీమిండియా తన ఖాతాలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు సాధించిన తర్వాత కూడా ఓటమిపాలైన జట్టుగా టీమిండియా నిలిచింది.  141 టెస్ట్ క్రికెట్ చరిత్రను ఏ జట్టు కూడా ఇటువంటి చెత్త ఫీట్ సాధించలేకపోయింది. టీమిండియా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో ముగ్గురు, రెండవ ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచరీలు సాధించిన అనంతరం విజయం సాధించలేకపోయినా, డ్రాగా కూడా టెస్ట్ మ్యాచ్ ముగించలేకపోయింది. టీమిండియా పై  రెండవ అత్యధిక స్కోర్ ఇంగ్లాండ్ తన బజ్ బాల్ క్రికెట్ ద్వారా చివరి రోజు ఛేదించింది. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలించకపోయినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు మాత్రం తమ దూకుడును తగ్గించలేదు. 2010 తరువాత నాలుగవ ఇన్నింగ్స్ లో  సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ గా  బెన్ డకెట్ రికార్డు నెలకొల్పాడు. 2010 లో మీర్పూర్  వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/sports/teamindia-is-the-worst-record/article-39"><img src="https://www.pencounter.net/media/400/2025-06/whatsapp-image-2025-06-25-at-14.05.18_a9ed8e86.jpg" alt=""></a><br /><p>టీమిండియా తన ఖాతాలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు సాధించిన తర్వాత కూడా ఓటమిపాలైన జట్టుగా టీమిండియా నిలిచింది.  141 టెస్ట్ క్రికెట్ చరిత్రను ఏ జట్టు కూడా ఇటువంటి చెత్త ఫీట్ సాధించలేకపోయింది. టీమిండియా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో ముగ్గురు, రెండవ ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచరీలు సాధించిన అనంతరం విజయం సాధించలేకపోయినా, డ్రాగా కూడా టెస్ట్ మ్యాచ్ ముగించలేకపోయింది. టీమిండియా పై  రెండవ అత్యధిక స్కోర్ ఇంగ్లాండ్ తన బజ్ బాల్ క్రికెట్ ద్వారా చివరి రోజు ఛేదించింది. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలించకపోయినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు మాత్రం తమ దూకుడును తగ్గించలేదు. 2010 తరువాత నాలుగవ ఇన్నింగ్స్ లో  సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ గా  బెన్ డకెట్ రికార్డు నెలకొల్పాడు. 2010 లో మీర్పూర్  వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ సెంచరీ సాధించాడు. 2022 లో బర్మింగ్ హామ్ వేదికగా భారత్ నిర్దేశించిన 378 పరుగుల అత్యధిక పరుగుల  లక్ష్యాన్ని  ఛేదించిన ఇంగ్లాండ్ , ఇప్పుడు 371 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా  అధిగమించింది<img src="https://www.pencounter.net/media/2025-06/whatsapp-image-2025-06-25-at-14.05.18_a9ed8e86.jpg" alt="WhatsApp Image 2025-06-25 at 14.05.18_a9ed8e86" width="1200" height="717"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Sports</category>
                                    

                <link>https://www.pencounter.net/sports/teamindia-is-the-worst-record/article-39</link>
                <guid>https://www.pencounter.net/sports/teamindia-is-the-worst-record/article-39</guid>
                <pubDate>Wed, 25 Jun 2025 14:16:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-06/whatsapp-image-2025-06-25-at-14.05.18_a9ed8e86.jpg"                         length="93461"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        