<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.pencounter.net/politics/category-8" rel="self" type="application/rss+xml" />
                <generator>Pen Counter RSS Feed Generator</generator>
                <title>Politics - Pen Counter</title>
                <link>https://www.pencounter.net/category/8/rss</link>
                <description>Politics RSS Feed</description>
                
                            <item>
                <title>వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత</title>
                                    <description><![CDATA[<p>తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల </p>
<p>  నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు </p>
<p>పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా 69, 999 రూపాయలకు వేలంపాటలో పార్వతి కుమారుడు చేతిలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న నాగుల ఆనంద్ కుమార్ నేత దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి, ఆయన కు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగుల ఆనంద్ కుమార్ నేత మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులోనూ వినాయక మండప నిర్వాహకులకు తన చేతనైన సహాయ సహకారాలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/senior-journalist-nagula-anand-kumar-who-has-received-laddu-prasadam/article-148"><img src="https://www.pencounter.net/media/400/2025-09/img-20250905-wa0084.jpg" alt=""></a><br /><p>తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల </p>
<p> నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు </p>
<p>పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా 69, 999 రూపాయలకు వేలంపాటలో పార్వతి కుమారుడు చేతిలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న నాగుల ఆనంద్ కుమార్ నేత దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి, ఆయన కు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగుల ఆనంద్ కుమార్ నేత మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులోనూ వినాయక మండప నిర్వాహకులకు తన చేతనైన సహాయ సహకారాలను అందిస్తానని నాగుల ఆనంద్ కుమార్ నేత తెలిపారు.ఈ కార్యక్రమం  అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి,ట్రెజరీ మోహన్ లాల్, కాలనీ ముఖ్య సలహాదారుడు రాజు నాయక్, శ్రవణ్ కుమార్, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, పుల్లారెడ్డి, మిమిక్రీ రమేష్, సూర్యం, బుచ్చిరెడ్డి, జగాల్ రెడ్డి, మోతిరామ్, కరుణాకర్ రావు, మరియు పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు పాల్గొన్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                            <category>Life Style</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/senior-journalist-nagula-anand-kumar-who-has-received-laddu-prasadam/article-148</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/senior-journalist-nagula-anand-kumar-who-has-received-laddu-prasadam/article-148</guid>
                <pubDate>Fri, 05 Sep 2025 22:55:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-09/img-20250905-wa0084.jpg"                         length="714481"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!</title>
                                    <description><![CDATA[<p>భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ )నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లుగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీసీ ఎజెండాతో పార్టీ పేరును కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లోకి వెళ్తున్న కవిత, త్వరలోనే కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. భారత రాష్ట్ర సమితికి పోటీగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరిట ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కవిత బీసీ రిజర్వేషన్లపై బలంగా తన గలాన్ని వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సొంత పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలోకి తమ అభ్యర్థులను దించితే... బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/what-is-the-name-of-the-new-party-of-poetry/article-146"><img src="https://www.pencounter.net/media/400/2025-09/picsart_25-09-02_18-17-55-034.jpg" alt=""></a><br /><p>భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ )నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లుగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీసీ ఎజెండాతో పార్టీ పేరును కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లోకి వెళ్తున్న కవిత, త్వరలోనే కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. భారత రాష్ట్ర సమితికి పోటీగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరిట ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కవిత బీసీ రిజర్వేషన్లపై బలంగా తన గలాన్ని వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సొంత పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలోకి తమ అభ్యర్థులను దించితే... బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/what-is-the-name-of-the-new-party-of-poetry/article-146</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/what-is-the-name-of-the-new-party-of-poetry/article-146</guid>
                <pubDate>Tue, 02 Sep 2025 18:19:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-09/picsart_25-09-02_18-17-55-034.jpg"                         length="466535"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..</title>
                                    <description><![CDATA[<p>పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం మండల పరిధిలోని భీమ లింగం వద్ద వరద ఉదృతి తీవ్రంగా ఉంది. హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలన్నీ పొంగిపొర్లుతున్నాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/heavy-rains-from-rain-alert-13-to-telangana/article-143"><img src="https://www.pencounter.net/media/400/2025-08/picsart_25-08-11_17-00-48-593.jpg" alt=""></a><br /><p>పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం మండల పరిధిలోని భీమ లింగం వద్ద వరద ఉదృతి తీవ్రంగా ఉంది. హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలన్నీ పొంగిపొర్లుతున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/heavy-rains-from-rain-alert-13-to-telangana/article-143</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/heavy-rains-from-rain-alert-13-to-telangana/article-143</guid>
                <pubDate>Mon, 11 Aug 2025 17:03:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/picsart_25-08-11_17-00-48-593.jpg"                         length="757061"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం</title>
                                    <description><![CDATA[<p>కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు తలెత్తే ఆస్కారం ఉందని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం, దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. మంగళవారం నాడు సాగునీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం, దానివల్ల ఉపయోగంపై ప్రజలకు సోదారణంగా వివరించేందుకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అన్ని జిల్లా కేంద్రాలలో డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులు వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత జిల్లా నాయకత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/the-brs-leadership-prepared-for-the-commission-of-corruption-in/article-141"><img src="https://www.pencounter.net/media/400/2025-08/picsart_25-08-05_13-46-41-910.jpg" alt=""></a><br /><p>కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు తలెత్తే ఆస్కారం ఉందని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం, దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. మంగళవారం నాడు సాగునీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం, దానివల్ల ఉపయోగంపై ప్రజలకు సోదారణంగా వివరించేందుకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అన్ని జిల్లా కేంద్రాలలో డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులు వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత జిల్లా నాయకత్వం కాలేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల రాష్ట్ర రైతాంగానికి కలిగిన లాభాలను వివరిస్తూ పత్రిక, మీడియా ప్రతినిధులతో మాట్లాడాలని సూచించింది. గ్రామ, గ్రామాన కాలేశ్వరం పథకంపై ప్రజల్లో చర్చ పెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వివరించాలంటూ పార్టీ క్యాడర్ కు స్పష్టమైన సంకేతాలను పంపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/the-brs-leadership-prepared-for-the-commission-of-corruption-in/article-141</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/the-brs-leadership-prepared-for-the-commission-of-corruption-in/article-141</guid>
                <pubDate>Tue, 05 Aug 2025 13:47:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/picsart_25-08-05_13-46-41-910.jpg"                         length="1032002"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న  బి ఆర్ ఎస్ నాయకత్వం</title>
                                    <description><![CDATA[<p>బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడం పార్టీ నాయకత్వానికి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా కాలేశ్వరం నివేదిక వెలుగులోకి రావడం, కాలేశ్వరంలో భారీగా అవినీతి జరిగినట్లుగా పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించడంతో బీఆర్ ఎస్ నాయకత్వం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాలేశ్వరం పై కౌంటర్ ఎటాక్ చేయాలని భావిస్తున్న బి ఆర్ ఎస్ నాయకత్వానికి ఇప్పుడు, కేసులు... అరెస్టుల భయం పట్టుకుంది. అదే సమయంలో పార్టీ నుంచి చేజారి పోతారని భావిస్తున్నా మాజీ ఎమ్మెల్యే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/brs-leadership-with-a-blow-on-the-blow/article-140"><img src="https://www.pencounter.net/media/400/2025-08/picsart_25-08-05_11-23-49-100.jpg" alt=""></a><br /><p>బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడం పార్టీ నాయకత్వానికి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా కాలేశ్వరం నివేదిక వెలుగులోకి రావడం, కాలేశ్వరంలో భారీగా అవినీతి జరిగినట్లుగా పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించడంతో బీఆర్ ఎస్ నాయకత్వం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాలేశ్వరం పై కౌంటర్ ఎటాక్ చేయాలని భావిస్తున్న బి ఆర్ ఎస్ నాయకత్వానికి ఇప్పుడు, కేసులు... అరెస్టుల భయం పట్టుకుంది. అదే సమయంలో పార్టీ నుంచి చేజారి పోతారని భావిస్తున్నా మాజీ ఎమ్మెల్యే లను ఎలా కట్టడి చేయడం తెలియక డైనమా లో పడింది.</p>]]></content:encoded>
                
                                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/brs-leadership-with-a-blow-on-the-blow/article-140</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/brs-leadership-with-a-blow-on-the-blow/article-140</guid>
                <pubDate>Tue, 05 Aug 2025 11:25:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/picsart_25-08-05_11-23-49-100.jpg"                         length="542001"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ </title>
                                    <description><![CDATA[స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/a-leading-channel-is-a-senior-journalist-who-has-been/article-139"><img src="https://www.pencounter.net/media/400/2025-08/img-20250801-wa0048.jpg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్(పెన్ కౌంటర్)</p>
<p>విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ బ్యూరో స్థాయిలో హైదరాబాద్ నుండి కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ క్రమంలో పరిగి కొడంగల్ చౌరస్తా సమీపంలో గల, గంగపుత్ర స్మశాన వాటికలో తల దాచుకుంటున్న ఓ వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను గమనించాడు. స్మశాన వాటికలో వారు ఎం చేస్తున్నారని పరిశీలించిన జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. సదరు బాధితులు చెప్పిన మాటలు విని చలించి పోయిన ఆయన, వారికి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. వృద్ధ వయసులో ఉన్న నారాయణను, మూగ బాలుడైన ఆంజనేయులును చూసి చలించిపోయాడు. వారికి వెంటనే తన వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందిస్తాడు. అంతటితో ఆగకుండా అట్టి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడు. జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్న సిఎం స్థానిక రెవెన్యూ అధికారులను ఆరా తీసారు. వెంటనే గంగపుత్ర స్మశాన వాటిక వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, అక్కడి పరిస్థితులను తెలుసుకొని, బాధితుల నుండి వివరాలు సేకరించి, వెంటనే వారికి ఉండడానికి ఇళ్లు, వృత్తి కోసం ఎలక్ట్రిక్ రిక్షా సాంక్షన్ చేశారు. ఇద్దరు చిన్నారుల విద్యకోసం ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు చేయించారు. మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్ట్ పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. జర్నలిజంతో అక్రమాలను బహిర్గతం చెయ్యడమే కాదు, మానవత్వాన్ని చాటడంపై, సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై, ఆయన చూపిన చొరవపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                            <category>Life Style</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/a-leading-channel-is-a-senior-journalist-who-has-been/article-139</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/a-leading-channel-is-a-senior-journalist-who-has-been/article-139</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 21:07:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/img-20250801-wa0048.jpg"                         length="896762"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర</title>
                                    <description><![CDATA[సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136"><img src="https://www.pencounter.net/media/400/2025-08/img-20250731-wa0039.jpg" alt=""></a><br /><p> </p>
<p>నల్లగొండ(పెన్ కౌంటర్):-</p>
<p> జిల్లా క్లూస్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరితగతిన చేరుకొని, నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీతో, డిఎన్ఎ శాంపిల్ కలెక్షన్ కిట్, రక్త నమూనా, సేమన్ కలెక్షన్ కిట్, నార్కోటిక్ డిటెక్షన్ కిట్, పేలుడు పదార్థాల డిటెక్షన్ కిట్, ఎల్ఈడీ సెర్చ్ లైట్, గ్యాస్ డిటెక్టర్, నేర ఆధారాలను భద్రపరచి, ఫోరెన్సిక్ సేఫ్ డ్రాయింగ్ క్యాబినెట్ లాంటి అన్ని సదుపాయాలు ఈ వాహనంలో కలిగి ఉంటాయన్నారు. ఎప్పుడైన హత్యలు, మానభంగాలు, అనుమానస్పద మరణాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు, ఈ పరికరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ, నేరదర్యాప్తు విషయంలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అన్ని సదుపాయాలు ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో ఉండడం వలన, నేర పరిశోధన సులభతరం అవుతుందన్నారు. ఈ మొబైల్ వాహనాల ఉపయోగం వల్ల దర్యాప్తు త్వరిగతన పూర్తి అవుతుందని, నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డిసిఆర్బి సీఐ శ్రీను నాయక్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ క్లూస్ టీమ్ ఇంచార్జి ఎస్ఐ శివ, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 10:13:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/img-20250731-wa0039.jpg"                         length="297119"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు</title>
                                    <description><![CDATA[<p>గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన </p>
<p>  11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్యలు కలిసి దాచి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వర్ధమాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఈ ఫామ్ హౌస్ తీగల బ్రదర్స్ దిగా సిట్ పోలీసులు గుర్తించారు. యు వి డిస్టలరీస్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి 224 కోట్ల రూపాయల విలువైన మద్యం కాంట్రాక్టు లభించగా, వీరు 29.80 కోట్ల రూపాయలను ముడుపుల</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-30_11-58-10-412.jpg" alt=""></a><br /><p>గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన </p>
<p> 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్యలు కలిసి దాచి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వర్ధమాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఈ ఫామ్ హౌస్ తీగల బ్రదర్స్ దిగా సిట్ పోలీసులు గుర్తించారు. యు వి డిస్టలరీస్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి 224 కోట్ల రూపాయల విలువైన మద్యం కాంట్రాక్టు లభించగా, వీరు 29.80 కోట్ల రూపాయలను ముడుపుల రూపంలో చెల్లించినట్లుగా ఆధారాలు సిట్ పోలీసులకు లభించాయి. ఈ కేసులో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తుండడంతో, గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 11:58:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-30_11-58-10-412.jpg"                         length="800513"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి ఎన్ఎస్ యుఐ స్కెచ్?!... భారీగా మోహరించిన పోలీసులు</title>
                                    <description><![CDATA[<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎన్ ఎస్ యు ఐ విభాగానికి చెందిన కార్యకర్తలు దాడి చేస్తారేమోనన్న అనుమానంతో పోలీసులు కొండాపూర్ లోని అతడు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లు ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హీరోయిన్ల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు . కౌశిక్ రెడ్డి తరచూ ముఖ్యమంత్రి లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన ఇంటిపై ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీసులు ఆయన ఇంటి చుట్టూ భారీగా బలగాలను మోహరించి భద్రత చర్యలను చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/ns-ui-sketch-heavily-deployed-by-kaushik-reddys-house/article-132"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-26_13-25-09-608.jpg" alt=""></a><br /><p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎన్ ఎస్ యు ఐ విభాగానికి చెందిన కార్యకర్తలు దాడి చేస్తారేమోనన్న అనుమానంతో పోలీసులు కొండాపూర్ లోని అతడు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లు ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హీరోయిన్ల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు . కౌశిక్ రెడ్డి తరచూ ముఖ్యమంత్రి లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన ఇంటిపై ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీసులు ఆయన ఇంటి చుట్టూ భారీగా బలగాలను మోహరించి భద్రత చర్యలను చేపట్టారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/ns-ui-sketch-heavily-deployed-by-kaushik-reddys-house/article-132</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/ns-ui-sketch-heavily-deployed-by-kaushik-reddys-house/article-132</guid>
                <pubDate>Sat, 26 Jul 2025 13:28:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-26_13-25-09-608.jpg"                         length="1849049"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇబ్రహీంపట్నం సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా కావలి సురేష్.</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>సహాయ కార్యదర్శులుగా జంగిలి ప్రవీణ్, శివరాల సూర్యం </p>
<p>  </p>
<p>సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సిపిఐ మండల కమిటీ</p>
<p>  </p>
<p>భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆప్ ఇండియా(సిపిఐ)మండల నూతన కార్యదర్శిగా కావలి సురేష్ ని శుక్రవారం ఆ పార్టీ మండల మహా సభలో ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ఎన్ఆర్ గార్డెన్ లో, సిపిఐ పార్టీ 11వ మండల మహాసభలు నిర్వహించారు. ఈ మేరకు జరిగిన నూతన మండల కమిటీ ఎన్నికలో మండల కార్యదర్శిగా కావలి సురేష్ ని మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కావలి సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల కార్యదర్శిగా ఎన్నుకున్న మండల కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ పార్టీకి ఎంతో చరిత్ర ఉన్నదని, కమ్యూనిస్ట్ లు నిరంతరం పేద ప్రజలకోసం అహర్నిశలు పోరాడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూమి కోసం కమ్యూనిస్ట్ లు చేసిన పోరాటం మర్వలేనిదన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో భూ పోరాటాలు చేసి నిరుపేదలకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/kavali-suresh-as-the-secretary-of-the-cpi-party-zone/article-128"><img src="https://www.pencounter.net/media/400/2025-07/img-20250725-wa0030.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>సహాయ కార్యదర్శులుగా జంగిలి ప్రవీణ్, శివరాల సూర్యం </p>
<p> </p>
<p>సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సిపిఐ మండల కమిటీ</p>
<p> </p>
<p>భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆప్ ఇండియా(సిపిఐ)మండల నూతన కార్యదర్శిగా కావలి సురేష్ ని శుక్రవారం ఆ పార్టీ మండల మహా సభలో ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ఎన్ఆర్ గార్డెన్ లో, సిపిఐ పార్టీ 11వ మండల మహాసభలు నిర్వహించారు. ఈ మేరకు జరిగిన నూతన మండల కమిటీ ఎన్నికలో మండల కార్యదర్శిగా కావలి సురేష్ ని మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కావలి సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల కార్యదర్శిగా ఎన్నుకున్న మండల కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ పార్టీకి ఎంతో చరిత్ర ఉన్నదని, కమ్యూనిస్ట్ లు నిరంతరం పేద ప్రజలకోసం అహర్నిశలు పోరాడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూమి కోసం కమ్యూనిస్ట్ లు చేసిన పోరాటం మర్వలేనిదన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో భూ పోరాటాలు చేసి నిరుపేదలకు భూములను, ఇంటి పట్టాలను పంచిన చరిత్ర ఉన్న పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ పార్టీ పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తు ఉన్న ప్రజల కోసం పోరాటంలో రాజీపడలేదన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ముందుగా గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టులే అని అన్నారు. పేదరిక నిర్మూలనకు, పేద వారికి భూమి, ఇంటి స్థలం కోసం సిపిఐ పార్టీ తరపున శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. రాబోయే సంస్థగత ఎన్నికల్లో సిపిఐ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవటానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కావలి నర్సింహా, ఏఐటీయూసీ నాయకులు ఒరిగంటి యాదయ్య, సిపిఐ నాయకులు నీలమ్మ, శివరాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/kavali-suresh-as-the-secretary-of-the-cpi-party-zone/article-128</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/kavali-suresh-as-the-secretary-of-the-cpi-party-zone/article-128</guid>
                <pubDate>Fri, 25 Jul 2025 20:18:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/img-20250725-wa0030.jpg"                         length="11187"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అందుబాటులో లేని సీఎం, మంత్రులు... వాయిదా పడిన కేబినెట్ మీటింగ్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీ కుల గణన నివేదికపై విస్తృతంగా చర్చించాలని , గోశాల నిర్వహణకు నూతన విధానాన్ని రూ,పొందించాలని, ఖాళీగా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించినప్పటికీ, ఐదుగురు మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, కొండా సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/unavailable-cm-ministers-postponed-cabinet-meeting/article-126"><img src="https://www.pencounter.net/media/400/2025-07/images-(44).jpeg" alt=""></a><br /><p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీ కుల గణన నివేదికపై విస్తృతంగా చర్చించాలని , గోశాల నిర్వహణకు నూతన విధానాన్ని రూ,పొందించాలని, ఖాళీగా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించినప్పటికీ, ఐదుగురు మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, కొండా సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/unavailable-cm-ministers-postponed-cabinet-meeting/article-126</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/unavailable-cm-ministers-postponed-cabinet-meeting/article-126</guid>
                <pubDate>Fri, 25 Jul 2025 13:30:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/images-%2844%29.jpeg"                         length="37208"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం</title>
                                    <description><![CDATA[<p>గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అదృష్టవశాత్తు పెచ్చులూడి పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంలోని లోపల లాన్ మార్గంలో, ఈ పెచ్చులు ఊడిపోయినట్లు సచివాలయ నిర్వహణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని నేలమట్టం చేసి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , నూతన సచివాలయాన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థలు నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఈ సంఘటన మరోసారి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/secretariat/article-125"><img src="https://www.pencounter.net/media/400/2025-07/images-(41)1.jpeg" alt=""></a><br /><p>గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అదృష్టవశాత్తు పెచ్చులూడి పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంలోని లోపల లాన్ మార్గంలో, ఈ పెచ్చులు ఊడిపోయినట్లు సచివాలయ నిర్వహణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని నేలమట్టం చేసి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , నూతన సచివాలయాన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థలు నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రజాధనాన్ని వెచ్చించి వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడడంతో , మరోసారి నలువైపుల నుంచి గత ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలు టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/secretariat/article-125</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/secretariat/article-125</guid>
                <pubDate>Fri, 25 Jul 2025 12:56:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/images-%2841%291.jpeg"                         length="32014"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        