<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.pencounter.net/international/category-2" rel="self" type="application/rss+xml" />
                <generator>Pen Counter RSS Feed Generator</generator>
                <title>International - Pen Counter</title>
                <link>https://www.pencounter.net/category/2/rss</link>
                <description>International RSS Feed</description>
                
                            <item>
                <title>కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం</title>
                                    <description><![CDATA[<p>కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు తలెత్తే ఆస్కారం ఉందని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం, దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. మంగళవారం నాడు సాగునీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం, దానివల్ల ఉపయోగంపై ప్రజలకు సోదారణంగా వివరించేందుకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అన్ని జిల్లా కేంద్రాలలో డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులు వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత జిల్లా నాయకత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/the-brs-leadership-prepared-for-the-commission-of-corruption-in/article-141"><img src="https://www.pencounter.net/media/400/2025-08/picsart_25-08-05_13-46-41-910.jpg" alt=""></a><br /><p>కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు తలెత్తే ఆస్కారం ఉందని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం, దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. మంగళవారం నాడు సాగునీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం, దానివల్ల ఉపయోగంపై ప్రజలకు సోదారణంగా వివరించేందుకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అన్ని జిల్లా కేంద్రాలలో డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులు వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత జిల్లా నాయకత్వం కాలేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల రాష్ట్ర రైతాంగానికి కలిగిన లాభాలను వివరిస్తూ పత్రిక, మీడియా ప్రతినిధులతో మాట్లాడాలని సూచించింది. గ్రామ, గ్రామాన కాలేశ్వరం పథకంపై ప్రజల్లో చర్చ పెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వివరించాలంటూ పార్టీ క్యాడర్ కు స్పష్టమైన సంకేతాలను పంపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/the-brs-leadership-prepared-for-the-commission-of-corruption-in/article-141</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/the-brs-leadership-prepared-for-the-commission-of-corruption-in/article-141</guid>
                <pubDate>Tue, 05 Aug 2025 13:47:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/picsart_25-08-05_13-46-41-910.jpg"                         length="1032002"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న  బి ఆర్ ఎస్ నాయకత్వం</title>
                                    <description><![CDATA[<p>బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడం పార్టీ నాయకత్వానికి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా కాలేశ్వరం నివేదిక వెలుగులోకి రావడం, కాలేశ్వరంలో భారీగా అవినీతి జరిగినట్లుగా పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించడంతో బీఆర్ ఎస్ నాయకత్వం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాలేశ్వరం పై కౌంటర్ ఎటాక్ చేయాలని భావిస్తున్న బి ఆర్ ఎస్ నాయకత్వానికి ఇప్పుడు, కేసులు... అరెస్టుల భయం పట్టుకుంది. అదే సమయంలో పార్టీ నుంచి చేజారి పోతారని భావిస్తున్నా మాజీ ఎమ్మెల్యే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/brs-leadership-with-a-blow-on-the-blow/article-140"><img src="https://www.pencounter.net/media/400/2025-08/picsart_25-08-05_11-23-49-100.jpg" alt=""></a><br /><p>బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడం పార్టీ నాయకత్వానికి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా కాలేశ్వరం నివేదిక వెలుగులోకి రావడం, కాలేశ్వరంలో భారీగా అవినీతి జరిగినట్లుగా పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించడంతో బీఆర్ ఎస్ నాయకత్వం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాలేశ్వరం పై కౌంటర్ ఎటాక్ చేయాలని భావిస్తున్న బి ఆర్ ఎస్ నాయకత్వానికి ఇప్పుడు, కేసులు... అరెస్టుల భయం పట్టుకుంది. అదే సమయంలో పార్టీ నుంచి చేజారి పోతారని భావిస్తున్నా మాజీ ఎమ్మెల్యే లను ఎలా కట్టడి చేయడం తెలియక డైనమా లో పడింది.</p>]]></content:encoded>
                
                                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/brs-leadership-with-a-blow-on-the-blow/article-140</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/brs-leadership-with-a-blow-on-the-blow/article-140</guid>
                <pubDate>Tue, 05 Aug 2025 11:25:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/picsart_25-08-05_11-23-49-100.jpg"                         length="542001"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>నల్లగొండ(పెన్ కౌంటర్):-</p>
<p>పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర పోలీస్‌ శాఖ నేతృత్వంలో, ప్రతీ ఆరు నెలలకోసారి ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో, బాలకార్మికులు వ్యభిచార కూపంలో చిక్కుకు పోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని, ఇండస్ట్రియల్ కంపెనీల్లో పనిచేసే వారిని కాపాడేందుకు, ఈ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో, పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/liberation-of-child-laborers-with-operation-muskan-program-zilla-sp/article-138"><img src="https://www.pencounter.net/media/400/2025-08/img-20250801-wa0044.jpg" alt=""></a><br /><p> </p>
<p>నల్లగొండ(పెన్ కౌంటర్):-</p>
<p>పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర పోలీస్‌ శాఖ నేతృత్వంలో, ప్రతీ ఆరు నెలలకోసారి ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో, బాలకార్మికులు వ్యభిచార కూపంలో చిక్కుకు పోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని, ఇండస్ట్రియల్ కంపెనీల్లో పనిచేసే వారిని కాపాడేందుకు, ఈ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో, పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో, టీమ్ లుగా ఏర్పడి ఒక్క జూలై నెలలోనే 90 కేసుల్లో 106 మంది పిల్లలను రెస్యూ చేయడం, వీరిలో 94 మంది బాలలు 12 మంది బాలికలు, వీరంతా ఎక్కువగా ఇతర రాష్ట్రాలైన బీహార్, చత్తీస్గడ్, ఒరిస్సా, యూపీ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడం గమనార్హం.</p>
<p> </p>
<p> </p>
<p><strong>బాల కార్మికులకు చేత పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తప్పువు</strong></p>
<p> </p>
<p>జిల్లాలో బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. బాల కార్మికులకు చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను, బాల కార్మికులను చూసినప్పుడు, డయల్ 100 కానీ 1098 కానీ, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/liberation-of-child-laborers-with-operation-muskan-program-zilla-sp/article-138</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/liberation-of-child-laborers-with-operation-muskan-program-zilla-sp/article-138</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 20:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/img-20250801-wa0044.jpg"                         length="536728"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర</title>
                                    <description><![CDATA[సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136"><img src="https://www.pencounter.net/media/400/2025-08/img-20250731-wa0039.jpg" alt=""></a><br /><p> </p>
<p>నల్లగొండ(పెన్ కౌంటర్):-</p>
<p> జిల్లా క్లూస్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరితగతిన చేరుకొని, నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీతో, డిఎన్ఎ శాంపిల్ కలెక్షన్ కిట్, రక్త నమూనా, సేమన్ కలెక్షన్ కిట్, నార్కోటిక్ డిటెక్షన్ కిట్, పేలుడు పదార్థాల డిటెక్షన్ కిట్, ఎల్ఈడీ సెర్చ్ లైట్, గ్యాస్ డిటెక్టర్, నేర ఆధారాలను భద్రపరచి, ఫోరెన్సిక్ సేఫ్ డ్రాయింగ్ క్యాబినెట్ లాంటి అన్ని సదుపాయాలు ఈ వాహనంలో కలిగి ఉంటాయన్నారు. ఎప్పుడైన హత్యలు, మానభంగాలు, అనుమానస్పద మరణాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు, ఈ పరికరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ, నేరదర్యాప్తు విషయంలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అన్ని సదుపాయాలు ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో ఉండడం వలన, నేర పరిశోధన సులభతరం అవుతుందన్నారు. ఈ మొబైల్ వాహనాల ఉపయోగం వల్ల దర్యాప్తు త్వరిగతన పూర్తి అవుతుందని, నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డిసిఆర్బి సీఐ శ్రీను నాయక్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ క్లూస్ టీమ్ ఇంచార్జి ఎస్ఐ శివ, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 10:13:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/img-20250731-wa0039.jpg"                         length="297119"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రాన్స్ జెండర్ తో సహజీవనం... భార్య పిల్లలను గాలికి వదిలేసిన భర్త</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తూ, భార్య పిల్లలను ఓ భర్త గాలికి వదిలేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇది తట్టుకోలేని అతడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, రాజశేఖర్ ఆసుపత్రిలో ఉన్న తన భార్య చూడడానికి కూడా హాజరు కాలేదు. దీంతో అత్తమామలు రాజశేఖర్ కోసం గాలింపు చేపట్టగా, తన ఇంట్లోనే దీపు అనే ట్రాన్స్ జెండర్ తో రాజశేఖర్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజశేఖర్ తో పాటు, దీపు అనే ట్రాన్స్ జెండర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/husband-who-has-left-the-wife-of-the-wife-of/article-135"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-30_16-51-13-629.jpg" alt=""></a><br /><p> </p>
<p> ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తూ, భార్య పిల్లలను ఓ భర్త గాలికి వదిలేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇది తట్టుకోలేని అతడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, రాజశేఖర్ ఆసుపత్రిలో ఉన్న తన భార్య చూడడానికి కూడా హాజరు కాలేదు. దీంతో అత్తమామలు రాజశేఖర్ కోసం గాలింపు చేపట్టగా, తన ఇంట్లోనే దీపు అనే ట్రాన్స్ జెండర్ తో రాజశేఖర్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజశేఖర్ తో పాటు, దీపు అనే ట్రాన్స్ జెండర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/husband-who-has-left-the-wife-of-the-wife-of/article-135</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/husband-who-has-left-the-wife-of-the-wife-of/article-135</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 16:54:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-30_16-51-13-629.jpg"                         length="631890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భర్త లైంగిక సుఖాన్ని ఇవ్వడం లేదని హత్య చేసిన భార్య</title>
                                    <description><![CDATA[<p>తనని లైంగికంగా తృప్తి పరచడం లేదన్న కోపంతో ఓ భార్య, భర్తను హత్య చేసి, కట్టు కథలను వినిపించింది. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) లు భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫర్జానా ఖాన్, ఇర్ఫాన్ ను తీసుకొని నిహాల్ విహార్ లోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఇర్ఫాన్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అయితే ఇర్ఫాన్ శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు అందించిన సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇర్ఫాన్ ఎలా చనిపోయాడని ఫర్జానాను పోలీసులు ప్రశ్నించగా, కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపింది. పోస్టుమార్టం నివేదిక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/a-wife-who-murdered-her-husband-not-giving-sex/article-134"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-30_13-39-32-598.jpg" alt=""></a><br /><p>తనని లైంగికంగా తృప్తి పరచడం లేదన్న కోపంతో ఓ భార్య, భర్తను హత్య చేసి, కట్టు కథలను వినిపించింది. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) లు భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫర్జానా ఖాన్, ఇర్ఫాన్ ను తీసుకొని నిహాల్ విహార్ లోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఇర్ఫాన్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అయితే ఇర్ఫాన్ శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు అందించిన సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇర్ఫాన్ ఎలా చనిపోయాడని ఫర్జానాను పోలీసులు ప్రశ్నించగా, కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అతడు తనకు తాను గాయం చేసుకోలేదని, ఎవరు గాయం చేశారని తెలియడంతో పోలీసులు ఫర్జానాను తమదైన స్టైల్ లో  ప్రశ్నించగా విస్తు పోయే నిజాలను బయటపెట్టింది. ఇర్ఫాన్ ను తనని లైంగికంగా సంతృప్తి పరచడం లేదని అందుకే హత్య చేసినట్లుగా అంగీకరించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/a-wife-who-murdered-her-husband-not-giving-sex/article-134</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/a-wife-who-murdered-her-husband-not-giving-sex/article-134</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 13:46:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-30_13-39-32-598.jpg"                         length="776560"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు</title>
                                    <description><![CDATA[<p>గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన </p>
<p>  11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్యలు కలిసి దాచి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వర్ధమాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఈ ఫామ్ హౌస్ తీగల బ్రదర్స్ దిగా సిట్ పోలీసులు గుర్తించారు. యు వి డిస్టలరీస్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి 224 కోట్ల రూపాయల విలువైన మద్యం కాంట్రాక్టు లభించగా, వీరు 29.80 కోట్ల రూపాయలను ముడుపుల</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-30_11-58-10-412.jpg" alt=""></a><br /><p>గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన </p>
<p> 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్యలు కలిసి దాచి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వర్ధమాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఈ ఫామ్ హౌస్ తీగల బ్రదర్స్ దిగా సిట్ పోలీసులు గుర్తించారు. యు వి డిస్టలరీస్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి 224 కోట్ల రూపాయల విలువైన మద్యం కాంట్రాక్టు లభించగా, వీరు 29.80 కోట్ల రూపాయలను ముడుపుల రూపంలో చెల్లించినట్లుగా ఆధారాలు సిట్ పోలీసులకు లభించాయి. ఈ కేసులో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తుండడంతో, గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 11:58:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-30_11-58-10-412.jpg"                         length="800513"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు డిఎస్పీలు స్పాట్ డెడ్</title>
                                    <description><![CDATA[<p>విజయవాడ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు, కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు దుర్ఘటనలో పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి, లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీనితో కారులో ప్రయాణిస్తున్న డి.ఎస్.పి చక్రధర్ రావు, కాంతారావు అనే ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావుకు తీవ్ర గాయాలు కాగా, వాహన డ్రైవర్ నర్సింగ్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హుటా, హుటిన ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/the-deadly-road-accident-two-dsps-spot-dead/article-129"><img src="https://www.pencounter.net/media/400/2025-07/screenshot_20250726_085615_whatsapp.jpg" alt=""></a><br /><p>విజయవాడ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు, కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు దుర్ఘటనలో పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి, లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీనితో కారులో ప్రయాణిస్తున్న డి.ఎస్.పి చక్రధర్ రావు, కాంతారావు అనే ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావుకు తీవ్ర గాయాలు కాగా, వాహన డ్రైవర్ నర్సింగ్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హుటా, హుటిన ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Travel</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/the-deadly-road-accident-two-dsps-spot-dead/article-129</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/the-deadly-road-accident-two-dsps-spot-dead/article-129</guid>
                <pubDate>Sat, 26 Jul 2025 08:59:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/screenshot_20250726_085615_whatsapp.jpg"                         length="276955"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు</title>
                                    <description><![CDATA[<p>ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనని నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి, తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో శ్రీలక్ష్మిని ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీలక్ష్మి 2022 లో సిబిఐ న్యాయస్థానంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీనిపైనే ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, శ్రీలక్ష్మికి చుక్కెదురయింది. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఆమెను కేసు నుంచి తప్పించగా, సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ వాదనలను వినకుండా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టుకు సూచించింది. సిబిఐ వాదనలు విన్న తర్వాత శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/telangana-high-court-rejected-by-sri-lakshmi-revision-petition/article-127"><img src="https://www.pencounter.net/media/400/2025-07/images-(45)1.jpeg" alt=""></a><br /><p>ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనని నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి, తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో శ్రీలక్ష్మిని ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీలక్ష్మి 2022 లో సిబిఐ న్యాయస్థానంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీనిపైనే ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, శ్రీలక్ష్మికి చుక్కెదురయింది. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఆమెను కేసు నుంచి తప్పించగా, సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ వాదనలను వినకుండా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టుకు సూచించింది. సిబిఐ వాదనలు విన్న తర్వాత శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి గనులు, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులను నిర్వహించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న కేసు లో సస్పెండ్ కూడా అయ్యారు. ఆ తరువాత తిరిగి ఐఏఎస్ అధికారినిగా బాధ్యతలను చేపట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక శాఖలను నిర్వహించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/telangana-high-court-rejected-by-sri-lakshmi-revision-petition/article-127</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/telangana-high-court-rejected-by-sri-lakshmi-revision-petition/article-127</guid>
                <pubDate>Fri, 25 Jul 2025 14:50:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/images-%2845%291.jpeg"                         length="41573"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అందుబాటులో లేని సీఎం, మంత్రులు... వాయిదా పడిన కేబినెట్ మీటింగ్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీ కుల గణన నివేదికపై విస్తృతంగా చర్చించాలని , గోశాల నిర్వహణకు నూతన విధానాన్ని రూ,పొందించాలని, ఖాళీగా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించినప్పటికీ, ఐదుగురు మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, కొండా సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/unavailable-cm-ministers-postponed-cabinet-meeting/article-126"><img src="https://www.pencounter.net/media/400/2025-07/images-(44).jpeg" alt=""></a><br /><p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీ కుల గణన నివేదికపై విస్తృతంగా చర్చించాలని , గోశాల నిర్వహణకు నూతన విధానాన్ని రూ,పొందించాలని, ఖాళీగా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించినప్పటికీ, ఐదుగురు మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, కొండా సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/unavailable-cm-ministers-postponed-cabinet-meeting/article-126</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/unavailable-cm-ministers-postponed-cabinet-meeting/article-126</guid>
                <pubDate>Fri, 25 Jul 2025 13:30:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/images-%2844%29.jpeg"                         length="37208"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం</title>
                                    <description><![CDATA[<p>గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అదృష్టవశాత్తు పెచ్చులూడి పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంలోని లోపల లాన్ మార్గంలో, ఈ పెచ్చులు ఊడిపోయినట్లు సచివాలయ నిర్వహణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని నేలమట్టం చేసి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , నూతన సచివాలయాన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థలు నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఈ సంఘటన మరోసారి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/secretariat/article-125"><img src="https://www.pencounter.net/media/400/2025-07/images-(41)1.jpeg" alt=""></a><br /><p>గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అదృష్టవశాత్తు పెచ్చులూడి పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంలోని లోపల లాన్ మార్గంలో, ఈ పెచ్చులు ఊడిపోయినట్లు సచివాలయ నిర్వహణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని నేలమట్టం చేసి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , నూతన సచివాలయాన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థలు నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రజాధనాన్ని వెచ్చించి వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడడంతో , మరోసారి నలువైపుల నుంచి గత ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలు టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/secretariat/article-125</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/secretariat/article-125</guid>
                <pubDate>Fri, 25 Jul 2025 12:56:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/images-%2841%291.jpeg"                         length="32014"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటి అధికారుల దాడులు... కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కి చెందిన విద్యాసంస్థలలో పెద్ద ఎత్తున అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్ల కేటాయింపులలో మల్లారెడ్డి విద్యాసంస్థలలో అధిక ఫీజులను వసూలు చేస్తున్న పలు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఐటి అధికారులు, మల్లారెడ్డి తో పాటు ఆయన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలను నిర్వహించారు. అంతకుముందు ఆదాయ పన్ను శాఖ అధికారులు మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఆదాయాలపై ఆరా తీయగా, ఆదాయ పన్నుకు నివేదించిన లెక్కలకు, అందుబాటులో ఉన్న అకౌంట్స్ కు మధ్య పెద్ద ఎత్తున తేడాలు ఉన్నట్లు గుర్తించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/it-officials-attacks-on-former-minister-mallareddys-house/article-124"><img src="https://www.pencounter.net/media/400/2025-07/images-(40).jpeg" alt=""></a><br /><p>తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కి చెందిన విద్యాసంస్థలలో పెద్ద ఎత్తున అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్ల కేటాయింపులలో మల్లారెడ్డి విద్యాసంస్థలలో అధిక ఫీజులను వసూలు చేస్తున్న పలు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఐటి అధికారులు, మల్లారెడ్డి తో పాటు ఆయన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలను నిర్వహించారు. అంతకుముందు ఆదాయ పన్ను శాఖ అధికారులు మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఆదాయాలపై ఆరా తీయగా, ఆదాయ పన్నుకు నివేదించిన లెక్కలకు, అందుబాటులో ఉన్న అకౌంట్స్ కు మధ్య పెద్ద ఎత్తున తేడాలు ఉన్నట్లు గుర్తించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/it-officials-attacks-on-former-minister-mallareddys-house/article-124</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/it-officials-attacks-on-former-minister-mallareddys-house/article-124</guid>
                <pubDate>Thu, 24 Jul 2025 21:46:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/images-%2840%29.jpeg"                         length="20839"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        