<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.pencounter.net/astrology/category-11" rel="self" type="application/rss+xml" />
                <generator>Pen Counter RSS Feed Generator</generator>
                <title>Crime - Pen Counter</title>
                <link>https://www.pencounter.net/category/11/rss</link>
                <description>Crime RSS Feed</description>
                
                            <item>
                <title>వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత</title>
                                    <description><![CDATA[<p>తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల </p>
<p>  నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు </p>
<p>పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా 69, 999 రూపాయలకు వేలంపాటలో పార్వతి కుమారుడు చేతిలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న నాగుల ఆనంద్ కుమార్ నేత దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి, ఆయన కు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగుల ఆనంద్ కుమార్ నేత మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులోనూ వినాయక మండప నిర్వాహకులకు తన చేతనైన సహాయ సహకారాలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/senior-journalist-nagula-anand-kumar-who-has-received-laddu-prasadam/article-148"><img src="https://www.pencounter.net/media/400/2025-09/img-20250905-wa0084.jpg" alt=""></a><br /><p>తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల </p>
<p> నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు </p>
<p>పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా 69, 999 రూపాయలకు వేలంపాటలో పార్వతి కుమారుడు చేతిలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న నాగుల ఆనంద్ కుమార్ నేత దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి, ఆయన కు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగుల ఆనంద్ కుమార్ నేత మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులోనూ వినాయక మండప నిర్వాహకులకు తన చేతనైన సహాయ సహకారాలను అందిస్తానని నాగుల ఆనంద్ కుమార్ నేత తెలిపారు.ఈ కార్యక్రమం  అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి,ట్రెజరీ మోహన్ లాల్, కాలనీ ముఖ్య సలహాదారుడు రాజు నాయక్, శ్రవణ్ కుమార్, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, పుల్లారెడ్డి, మిమిక్రీ రమేష్, సూర్యం, బుచ్చిరెడ్డి, జగాల్ రెడ్డి, మోతిరామ్, కరుణాకర్ రావు, మరియు పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు పాల్గొన్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                            <category>Life Style</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/senior-journalist-nagula-anand-kumar-who-has-received-laddu-prasadam/article-148</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/senior-journalist-nagula-anand-kumar-who-has-received-laddu-prasadam/article-148</guid>
                <pubDate>Fri, 05 Sep 2025 22:55:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-09/img-20250905-wa0084.jpg"                         length="714481"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..</title>
                                    <description><![CDATA[<p>కట్టుకున్న భార్యను ఓ ప్రబుద్ధుడు రెండేళ్లుగా తిండి పెట్టకుండా హింసించిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో చోటుచేసుకుంది. చివరకు ఆ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా విశ్వనాధ పురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (33) ను పూల నరేష్ కు ఇచ్చి 2015లో వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి లక్ష్మీ ప్రసన్నకు అత్తగారింట్లో కష్టాలుతప్పడం లేదు. గత రెండేళ్ల నుంచి మరి సైకోలో ప్రవర్తిస్తూ, భార్యకు తిండి పెట్టడం మానేశాడు. చివరకు శనివారం నాడు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు పూల నరేష్ ఫోన్ చేసి మీ కూతురు మెట్ల పైనుంచి జారిపడిందని... ఆసుపత్రిలో చేర్చామని సమాచారం అందించాడు. ఆసుపత్రికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు, చిక్కి శల్యమైన లక్ష్మీప్రసన్నను తొలుత గుర్తించలేకపోయారు. వరకట్నం కోసం తమ అల్లుడే తన కూతురిని తిండి పెట్టకుండా హింసించి చంపి వేశాడని లక్ష్మీ ప్రసన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/the-wife-of-a-husband-who-has-not-been-feed/article-145"><img src="https://www.pencounter.net/media/400/2025-08/picsart_25-08-25_11-00-08-421.jpg" alt=""></a><br /><p>కట్టుకున్న భార్యను ఓ ప్రబుద్ధుడు రెండేళ్లుగా తిండి పెట్టకుండా హింసించిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో చోటుచేసుకుంది. చివరకు ఆ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా విశ్వనాధ పురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (33) ను పూల నరేష్ కు ఇచ్చి 2015లో వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి లక్ష్మీ ప్రసన్నకు అత్తగారింట్లో కష్టాలుతప్పడం లేదు. గత రెండేళ్ల నుంచి మరి సైకోలో ప్రవర్తిస్తూ, భార్యకు తిండి పెట్టడం మానేశాడు. చివరకు శనివారం నాడు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు పూల నరేష్ ఫోన్ చేసి మీ కూతురు మెట్ల పైనుంచి జారిపడిందని... ఆసుపత్రిలో చేర్చామని సమాచారం అందించాడు. ఆసుపత్రికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు, చిక్కి శల్యమైన లక్ష్మీప్రసన్నను తొలుత గుర్తించలేకపోయారు. వరకట్నం కోసం తమ అల్లుడే తన కూతురిని తిండి పెట్టకుండా హింసించి చంపి వేశాడని లక్ష్మీ ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/the-wife-of-a-husband-who-has-not-been-feed/article-145</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/the-wife-of-a-husband-who-has-not-been-feed/article-145</guid>
                <pubDate>Mon, 25 Aug 2025 11:01:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/picsart_25-08-25_11-00-08-421.jpg"                         length="802026"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>నల్లగొండ(పెన్ కౌంటర్):-</p>
<p>పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర పోలీస్‌ శాఖ నేతృత్వంలో, ప్రతీ ఆరు నెలలకోసారి ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో, బాలకార్మికులు వ్యభిచార కూపంలో చిక్కుకు పోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని, ఇండస్ట్రియల్ కంపెనీల్లో పనిచేసే వారిని కాపాడేందుకు, ఈ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో, పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/liberation-of-child-laborers-with-operation-muskan-program-zilla-sp/article-138"><img src="https://www.pencounter.net/media/400/2025-08/img-20250801-wa0044.jpg" alt=""></a><br /><p> </p>
<p>నల్లగొండ(పెన్ కౌంటర్):-</p>
<p>పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర పోలీస్‌ శాఖ నేతృత్వంలో, ప్రతీ ఆరు నెలలకోసారి ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో, బాలకార్మికులు వ్యభిచార కూపంలో చిక్కుకు పోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని, ఇండస్ట్రియల్ కంపెనీల్లో పనిచేసే వారిని కాపాడేందుకు, ఈ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో, పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో, టీమ్ లుగా ఏర్పడి ఒక్క జూలై నెలలోనే 90 కేసుల్లో 106 మంది పిల్లలను రెస్యూ చేయడం, వీరిలో 94 మంది బాలలు 12 మంది బాలికలు, వీరంతా ఎక్కువగా ఇతర రాష్ట్రాలైన బీహార్, చత్తీస్గడ్, ఒరిస్సా, యూపీ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడం గమనార్హం.</p>
<p> </p>
<p> </p>
<p><strong>బాల కార్మికులకు చేత పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తప్పువు</strong></p>
<p> </p>
<p>జిల్లాలో బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. బాల కార్మికులకు చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను, బాల కార్మికులను చూసినప్పుడు, డయల్ 100 కానీ 1098 కానీ, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/liberation-of-child-laborers-with-operation-muskan-program-zilla-sp/article-138</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/liberation-of-child-laborers-with-operation-muskan-program-zilla-sp/article-138</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 20:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/img-20250801-wa0044.jpg"                         length="536728"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  మహాదేవపూర్ పెన్ కౌంటర్</p>
<p>  </p>
<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు . పశువుల యజమానులు తమ పశువులను వదలడంతో రాత్రి వేళలో రోడ్లపై పడుకోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, భారీ వాహనాల రాకపోకలతో పశువులు మృతి చెంది నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నోటీసు ఇచ్చామని అన్నారు. పశువులు రోడ్లపై రాకుండా యజమానులు జాగ్రత్త లు తీసుకోవాలని లేదంటే గ్రామపంచాయతీ పోలీస్ సమన్వయంతో యజమానులకు జరిమానా గుర్తించడమే కాకుండా పశువులను గోశాలకు తరలించడం జరుగుతుందని అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/strict-measures-if-cattle-are-left-on-the-roads/article-137"><img src="https://www.pencounter.net/media/400/2025-08/img-20250801-wa0004.jpg" alt=""></a><br /><p> </p>
<p> మహాదేవపూర్ పెన్ కౌంటర్</p>
<p> </p>
<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు . పశువుల యజమానులు తమ పశువులను వదలడంతో రాత్రి వేళలో రోడ్లపై పడుకోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, భారీ వాహనాల రాకపోకలతో పశువులు మృతి చెంది నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నోటీసు ఇచ్చామని అన్నారు. పశువులు రోడ్లపై రాకుండా యజమానులు జాగ్రత్త లు తీసుకోవాలని లేదంటే గ్రామపంచాయతీ పోలీస్ సమన్వయంతో యజమానులకు జరిమానా గుర్తించడమే కాకుండా పశువులను గోశాలకు తరలించడం జరుగుతుందని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/strict-measures-if-cattle-are-left-on-the-roads/article-137</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/strict-measures-if-cattle-are-left-on-the-roads/article-137</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 10:15:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/img-20250801-wa0004.jpg"                         length="125531"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర</title>
                                    <description><![CDATA[సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136"><img src="https://www.pencounter.net/media/400/2025-08/img-20250731-wa0039.jpg" alt=""></a><br /><p> </p>
<p>నల్లగొండ(పెన్ కౌంటర్):-</p>
<p> జిల్లా క్లూస్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరితగతిన చేరుకొని, నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీతో, డిఎన్ఎ శాంపిల్ కలెక్షన్ కిట్, రక్త నమూనా, సేమన్ కలెక్షన్ కిట్, నార్కోటిక్ డిటెక్షన్ కిట్, పేలుడు పదార్థాల డిటెక్షన్ కిట్, ఎల్ఈడీ సెర్చ్ లైట్, గ్యాస్ డిటెక్టర్, నేర ఆధారాలను భద్రపరచి, ఫోరెన్సిక్ సేఫ్ డ్రాయింగ్ క్యాబినెట్ లాంటి అన్ని సదుపాయాలు ఈ వాహనంలో కలిగి ఉంటాయన్నారు. ఎప్పుడైన హత్యలు, మానభంగాలు, అనుమానస్పద మరణాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు, ఈ పరికరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ, నేరదర్యాప్తు విషయంలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అన్ని సదుపాయాలు ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో ఉండడం వలన, నేర పరిశోధన సులభతరం అవుతుందన్నారు. ఈ మొబైల్ వాహనాల ఉపయోగం వల్ల దర్యాప్తు త్వరిగతన పూర్తి అవుతుందని, నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డిసిఆర్బి సీఐ శ్రీను నాయక్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ క్లూస్ టీమ్ ఇంచార్జి ఎస్ఐ శివ, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/district-sp-sarath-chandra-who-launched-a-mobile-forensic-vehicle/article-136</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 10:13:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-08/img-20250731-wa0039.jpg"                         length="297119"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రాన్స్ జెండర్ తో సహజీవనం... భార్య పిల్లలను గాలికి వదిలేసిన భర్త</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తూ, భార్య పిల్లలను ఓ భర్త గాలికి వదిలేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇది తట్టుకోలేని అతడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, రాజశేఖర్ ఆసుపత్రిలో ఉన్న తన భార్య చూడడానికి కూడా హాజరు కాలేదు. దీంతో అత్తమామలు రాజశేఖర్ కోసం గాలింపు చేపట్టగా, తన ఇంట్లోనే దీపు అనే ట్రాన్స్ జెండర్ తో రాజశేఖర్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజశేఖర్ తో పాటు, దీపు అనే ట్రాన్స్ జెండర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/husband-who-has-left-the-wife-of-the-wife-of/article-135"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-30_16-51-13-629.jpg" alt=""></a><br /><p> </p>
<p> ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తూ, భార్య పిల్లలను ఓ భర్త గాలికి వదిలేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇది తట్టుకోలేని అతడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయినా, రాజశేఖర్ ఆసుపత్రిలో ఉన్న తన భార్య చూడడానికి కూడా హాజరు కాలేదు. దీంతో అత్తమామలు రాజశేఖర్ కోసం గాలింపు చేపట్టగా, తన ఇంట్లోనే దీపు అనే ట్రాన్స్ జెండర్ తో రాజశేఖర్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజశేఖర్ తో పాటు, దీపు అనే ట్రాన్స్ జెండర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/husband-who-has-left-the-wife-of-the-wife-of/article-135</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/husband-who-has-left-the-wife-of-the-wife-of/article-135</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 16:54:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-30_16-51-13-629.jpg"                         length="631890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భర్త లైంగిక సుఖాన్ని ఇవ్వడం లేదని హత్య చేసిన భార్య</title>
                                    <description><![CDATA[<p>తనని లైంగికంగా తృప్తి పరచడం లేదన్న కోపంతో ఓ భార్య, భర్తను హత్య చేసి, కట్టు కథలను వినిపించింది. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) లు భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫర్జానా ఖాన్, ఇర్ఫాన్ ను తీసుకొని నిహాల్ విహార్ లోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఇర్ఫాన్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అయితే ఇర్ఫాన్ శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు అందించిన సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇర్ఫాన్ ఎలా చనిపోయాడని ఫర్జానాను పోలీసులు ప్రశ్నించగా, కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపింది. పోస్టుమార్టం నివేదిక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/a-wife-who-murdered-her-husband-not-giving-sex/article-134"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-30_13-39-32-598.jpg" alt=""></a><br /><p>తనని లైంగికంగా తృప్తి పరచడం లేదన్న కోపంతో ఓ భార్య, భర్తను హత్య చేసి, కట్టు కథలను వినిపించింది. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) లు భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫర్జానా ఖాన్, ఇర్ఫాన్ ను తీసుకొని నిహాల్ విహార్ లోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఇర్ఫాన్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అయితే ఇర్ఫాన్ శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు అందించిన సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇర్ఫాన్ ఎలా చనిపోయాడని ఫర్జానాను పోలీసులు ప్రశ్నించగా, కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అతడు తనకు తాను గాయం చేసుకోలేదని, ఎవరు గాయం చేశారని తెలియడంతో పోలీసులు ఫర్జానాను తమదైన స్టైల్ లో  ప్రశ్నించగా విస్తు పోయే నిజాలను బయటపెట్టింది. ఇర్ఫాన్ ను తనని లైంగికంగా సంతృప్తి పరచడం లేదని అందుకే హత్య చేసినట్లుగా అంగీకరించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/a-wife-who-murdered-her-husband-not-giving-sex/article-134</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/a-wife-who-murdered-her-husband-not-giving-sex/article-134</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 13:46:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-30_13-39-32-598.jpg"                         length="776560"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు</title>
                                    <description><![CDATA[<p>గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన </p>
<p>  11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్యలు కలిసి దాచి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వర్ధమాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఈ ఫామ్ హౌస్ తీగల బ్రదర్స్ దిగా సిట్ పోలీసులు గుర్తించారు. యు వి డిస్టలరీస్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి 224 కోట్ల రూపాయల విలువైన మద్యం కాంట్రాక్టు లభించగా, వీరు 29.80 కోట్ల రూపాయలను ముడుపుల</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-30_11-58-10-412.jpg" alt=""></a><br /><p>గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన </p>
<p> 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్యలు కలిసి దాచి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వర్ధమాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఈ ఫామ్ హౌస్ తీగల బ్రదర్స్ దిగా సిట్ పోలీసులు గుర్తించారు. యు వి డిస్టలరీస్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి 224 కోట్ల రూపాయల విలువైన మద్యం కాంట్రాక్టు లభించగా, వీరు 29.80 కోట్ల రూపాయలను ముడుపుల రూపంలో చెల్లించినట్లుగా ఆధారాలు సిట్ పోలీసులకు లభించాయి. ఈ కేసులో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తుండడంతో, గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Politics</category>
                                            <category>Politics</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/sit-police-seized-11-crores-of-key-consequences-in-the/article-133</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 11:58:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-30_11-58-10-412.jpg"                         length="800513"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బైక్ ను డీకొన్న ట్యాంకర్ - తండ్రి, కూతురు మృతి</title>
                                    <description><![CDATA[ మచ్చేందర్ కు ఒకటే కూతురు మైత్రి]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/tanker-fathers-daughter/article-131"><img src="https://www.pencounter.net/media/400/2025-07/picsart_25-07-26_12-41-59-196.jpg" alt=""></a><br /><p>పెన్ కౌంటర్, షాద్ నగర్</p>
<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలచివేసింది. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న మచ్చేందర్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. అతనికి ఒక్కతే కూతురు మైత్రి ఉంది. శంషాబాద్ లోని వర్ధమాన్ కళాశాలలో మైత్రి బీటెక్ చదువుతోంది. మచ్చేందర్ స్వగ్రామం పెద్ద షాపూర్ అని స్థానికులు తెలిపారు. వ్యాపార రీత్యా శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటూ సెటిల్ అయ్యాడు. రోజువారి కార్యక్రమాలలో భాగంగానే శనివారం మచ్చేందర్ తన కూతురుని వర్ధమాన్ కళాశాలకు బైక్ పై ఎక్కించుకొని షాద్ నగర్ బస్ స్టేషన్లో విడిచిపెట్టడానికి వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో తండ్రి కూతుళ్లు ఇద్దరు లారీ కింద పడ్డారు. సంఘటనా స్థలంలోనే కాసేపు రక్షించమని అందర్నీ వేడుకున్నారు. ప్రమాద ఘటన తీవ్రస్థాయిలో ఉండడంతో వారు కొద్దిసేపట్లోనే మరణించారు. మచ్చేందర్ విషాద సంఘటనను చూసిన స్థానికులు, పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/tanker-fathers-daughter/article-131</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/tanker-fathers-daughter/article-131</guid>
                <pubDate>Sat, 26 Jul 2025 12:50:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/picsart_25-07-26_12-41-59-196.jpg"                         length="1046626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మోటార్ సైకిల్ దొంగలను అరెస్ట్ చేసిన హాలియా పోలీసులు.</title>
                                    <description><![CDATA[


నల్లగొండ(పెన్ కౌంటర్)]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/halia-police-arrested-motorcycle-robbers/article-130"><img src="https://www.pencounter.net/media/400/2025-07/img-20250726-wa0052.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>హలియా పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇటీవల బైక్ దొంగతనాలపై జరిపిన దర్యాప్తులో, పోలీసులు 8 కేసుల్లో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వేరు వేరు కేసుల్లో 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం జూన్ 19న హలియా బస్ స్టాండ్ వద్ద, ఓ వ్యక్తి తన బజాజ్ ప్లాటినం బైకును పార్క్ చేసి వెళ్లగా, అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అట్టి బైక్ ను దొంగిలించిన విషయంలో, అతను హాలియా పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసాడు. అట్టి పిర్యాదుపై కేసు నమోదు చేసి, విచారణలో భాగంగా శుక్రవారం హాలియ ఎస్ఐ వారి సిబ్బంది, అలీనగర్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా, సరైన వాహన పాత్రలు లేకుండా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, పిర్యాదుదారుడి బైక్ దొంగతనంతో పాటు, ఆతను మరో ఆరు బైక్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతని నుండి ఆరు బైక్ లను స్వాదినపరుచుకొని, ఆ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి, జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహమ్మద్ జానీ అనే వ్యక్తి, ఈజీ మనికి అలవాటుపడి, హలియా, నిడమనూర్, హైదరాబాద్ లోని ఆదిబట్ల ప్రాంతాల్లో, ఆర్టీసీ బస్ స్టాండ్ లలో పార్క్ చేసిన బైకులనే లక్ష్యంగా చేసుకొన, నకిలి తాళం చెవి ఉపయోగించి దొంగతనాలు చేసేవాడు. సిబి యూనికార్న్ బైక్ పోయిందని హాలియా పోలీసులకు అందిన మరో పిర్యాదు మేరకు, అనుముల గ్రామశివారున, ద్వారకాపురి కమాన్ వద్ద అనుమానాస్పదంగా, సరైన వాహన పత్రాలు లేకుండా తిరుగుతున్న, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, పైన తెల్పిన బైక్ దొంగతనంతో పాటు వారు మరో రెండు బైక్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారి నుండి నాలుగు బైక్ లను స్వాదినపరుచుకొని, వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ దొంగతనానికి పాల్పడినది దేవనబోయిన శ్రీను అలియాస్ కుప్పయ్య, వేముల నాగరాజు పిచ్చయ్య లుగా గుర్తించారు. వీరు హలియా, మిర్యాలగూడ పట్టణం, మాచర్ల, గుంటూరు, రెంటచింతల, కారంపూడి ప్రాంతాల్లోని పార్క్ చేసిన బైకులను లక్ష్యంగా చేసుకొని, దొంగతనాలు చేస్తున్నారు. ఇందులో దేవనబోయిన శ్రీను గతంలో ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఆరు బైక్ లకు సంబందించి దొంతనం కేసులు నమోదయ్యాయి. చట్టాన్ని చేతిలో తీసుకొని ఇల్లీగల్ గా పనులు చేసే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఈ సందర్బంగా ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులను ఛేదించడంలో మిర్యాలగూడ డియస్పీ కె.రాజశేకర్ రాజును, హలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.సతీష్ రెడ్డిని, హలియా ఎస్ఐ బి.సాయి ప్రశాంత్ ని, వారి సిబ్బంది కానిస్టేబుళ్లు సురేష్, హరి ప్రసాద్, రమేశ్ గౌడ్, శ్రవణ్, శివరాజ్, సుభాష్, రైటర్ కృష్ణ లను అభినందించి వారికి నగదు బహుమతి ప్రకటించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/halia-police-arrested-motorcycle-robbers/article-130</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/halia-police-arrested-motorcycle-robbers/article-130</guid>
                <pubDate>Sat, 26 Jul 2025 12:28:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/img-20250726-wa0052.jpg"                         length="731232"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు డిఎస్పీలు స్పాట్ డెడ్</title>
                                    <description><![CDATA[<p>విజయవాడ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు, కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు దుర్ఘటనలో పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి, లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీనితో కారులో ప్రయాణిస్తున్న డి.ఎస్.పి చక్రధర్ రావు, కాంతారావు అనే ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావుకు తీవ్ర గాయాలు కాగా, వాహన డ్రైవర్ నర్సింగ్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హుటా, హుటిన ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/the-deadly-road-accident-two-dsps-spot-dead/article-129"><img src="https://www.pencounter.net/media/400/2025-07/screenshot_20250726_085615_whatsapp.jpg" alt=""></a><br /><p>విజయవాడ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు, కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు దుర్ఘటనలో పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి, లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీనితో కారులో ప్రయాణిస్తున్న డి.ఎస్.పి చక్రధర్ రావు, కాంతారావు అనే ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావుకు తీవ్ర గాయాలు కాగా, వాహన డ్రైవర్ నర్సింగ్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హుటా, హుటిన ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Travel</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/the-deadly-road-accident-two-dsps-spot-dead/article-129</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/the-deadly-road-accident-two-dsps-spot-dead/article-129</guid>
                <pubDate>Sat, 26 Jul 2025 08:59:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/screenshot_20250726_085615_whatsapp.jpg"                         length="276955"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నలుగురు పిల్లల తల్లి... ప్రియుడే కావాలని వెళ్ళిపోయింది</title>
                                    <description><![CDATA[<p>నలుగురు పిల్లల తల్లి భర్తను కాదనుకొని ప్రియుడే కావాలని పంచాయతీ పెట్టిన సంఘటన వరంగల్ జిల్లాలోని షోడా షా పల్లి పిట్టలగూడెంలో చోటుచేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడే కావాలన్నా పిల్లల తల్లిని ఆమె ప్రియుడుతోనే పంచాయతీ పెద్దలు పంపించి వేశారు. కాలియా శంకర్ కు చంద్రమ్మ కు 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం లోక్యా తండా గ్రామపంచాయతీ శివారులోని వేపలగడ్డ తండాకు చెందిన అజ్మీరా రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల క్రితం చంద్రమ్మ, రాజు ఇంట్లో ఎవరితో చెప్పకుండా పారిపోయారు. పోలీసులకు భర్త ఫిర్యాదు చేయగా వారు పట్టుకొచ్చారు. పెద్దల మధ్య పంచాయతీ జరగగా, చంద్రమ్మ ను తల్లి గారి ఇంట్లో ఉండాలని కుల పెద్దలు ఆదేశించారు. అయితే చంద్రం మనం రాజు మళ్లీ మాయ మాటలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.pencounter.net/andhra-pradesh/four-childrens-mother-left-to-become-a-boyfriend/article-121"><img src="https://www.pencounter.net/media/400/2025-07/gate-image.jpg" alt=""></a><br /><p>నలుగురు పిల్లల తల్లి భర్తను కాదనుకొని ప్రియుడే కావాలని పంచాయతీ పెట్టిన సంఘటన వరంగల్ జిల్లాలోని షోడా షా పల్లి పిట్టలగూడెంలో చోటుచేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడే కావాలన్నా పిల్లల తల్లిని ఆమె ప్రియుడుతోనే పంచాయతీ పెద్దలు పంపించి వేశారు. కాలియా శంకర్ కు చంద్రమ్మ కు 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం లోక్యా తండా గ్రామపంచాయతీ శివారులోని వేపలగడ్డ తండాకు చెందిన అజ్మీరా రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల క్రితం చంద్రమ్మ, రాజు ఇంట్లో ఎవరితో చెప్పకుండా పారిపోయారు. పోలీసులకు భర్త ఫిర్యాదు చేయగా వారు పట్టుకొచ్చారు. పెద్దల మధ్య పంచాయతీ జరగగా, చంద్రమ్మ ను తల్లి గారి ఇంట్లో ఉండాలని కుల పెద్దలు ఆదేశించారు. అయితే చంద్రం మనం రాజు మళ్లీ మాయ మాటలు చెప్పి వేపల గడ్డ తండాకు తీసుకువచ్చినట్లు తెలుసుకున్న భర్త శంకర్, కుటుంబ సభ్యులతో కలిసి వారిపై దాడి చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. చంద్రమ్మ తనకు ప్రియుడే కావాలని చెప్పి వెళ్లిపోగా, భర్త శంకర్ మాత్రం తన భార్య ను తనకు అప్పగించాలని... తల్లి కోసం తన పిల్లల ఏడుస్తున్నారని, తనకే అప్పగించాలని పోలీసులను వేడుకున్నాడు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Crime</category>
                                            <category>Viral</category>
                                    

                <link>https://www.pencounter.net/andhra-pradesh/four-childrens-mother-left-to-become-a-boyfriend/article-121</link>
                <guid>https://www.pencounter.net/andhra-pradesh/four-childrens-mother-left-to-become-a-boyfriend/article-121</guid>
                <pubDate>Wed, 23 Jul 2025 17:52:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.pencounter.net/media/2025-07/gate-image.jpg"                         length="1297586"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Anand kumar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        